Thursday, December 5, 2019

బీజేపీ ఎంపీ నోటి దూల:కార్ల విక్రయాలు తగ్గితే..మరి రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఎందుకవుతోంది..

బాధ్యతయుతమైన పదవీలో ఉన్న నేతలు అలాగే నడుచుకోవాలి. కానీ కొందరు ఇటీవల నోరుజారుతున్నారు. లైంగికదాడులపై నోటిదూల చూపిస్తున్నారు. మరికొందరు పెరుగుతున్న ఉల్లి గడ్డలపై కూడా నోరు పారేసుకుంటున్నారు. ఇలా ఉండగా బీజేపీ ఎంపీ ఒకరు ఆటోమొబైల్ సెక్టార్‌ గురించి.. నిండు పార్లమెంట్‌లో ప్రసంగించి అభాసుపాలయ్యారు. బలియా లోక్‌సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వీరేంద్ర సింగ్ గురువారం లోక్‌సభలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RlN6Pe

Related Posts:

0 comments:

Post a Comment