Saturday, December 14, 2019

ఆయేషా మీరా హత్యకేసుపై స్పందించిన ఎమ్మెల్యే రోజా...

ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం రేపిన ఆయేషా మీరా హత్యకేసు సీబీఐ విచారణతో మరోసారి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.. హైకోర్టు ఆదేశాలతో ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. సుమారు నాలుగు గంటలపాటు రీపోస్ట్‌మార్టం చేశారు. ఈ సంధర్భంలోనే ఆయేషా మీరా తల్లి శంషద్ బేగం స్పందించారు. ముఖ్యంగా ఆమె ఎమ్మెల్యే రోజా ఎందుకు స్పందించడం లేదంటూ...

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PpH8eV

Related Posts:

0 comments:

Post a Comment