ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం రేపిన ఆయేషా మీరా హత్యకేసు సీబీఐ విచారణతో మరోసారి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.. హైకోర్టు ఆదేశాలతో ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. సుమారు నాలుగు గంటలపాటు రీపోస్ట్మార్టం చేశారు. ఈ సంధర్భంలోనే ఆయేషా మీరా తల్లి శంషద్ బేగం స్పందించారు. ముఖ్యంగా ఆమె ఎమ్మెల్యే రోజా ఎందుకు స్పందించడం లేదంటూ...
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PpH8eV
Saturday, December 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment