హైదరాబాద్: మూడు రోజుల విచారణ అనంతరం బంజారాహిల్స్ భూ వివాదం కేసులో షేక్పేట తహసీల్దార్ సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఖలీద్ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకున్నట్లు ఆధారాలు లభించడంతో ఆమెను అరెస్ట్ చేశారు. కాగా, ఇప్పటికే ఈ కేసులో రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h44TVr
Monday, June 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment