హైదరాబాద్: మూడు రోజుల విచారణ అనంతరం బంజారాహిల్స్ భూ వివాదం కేసులో షేక్పేట తహసీల్దార్ సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఖలీద్ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకున్నట్లు ఆధారాలు లభించడంతో ఆమెను అరెస్ట్ చేశారు. కాగా, ఇప్పటికే ఈ కేసులో రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h44TVr
రూ. 50 కోట్ల ల్యాండ్ లంచం కేసు: ఎమ్మార్వో సుజాత అరెస్ట్ ఇప్పటికే ఆర్ఐ, ఎస్ఐ అరెస్ట్
Related Posts:
జామియా ఘటనతో వాళ్ల పతనం మొదలైంది.. నేను రోడ్లెక్కే రకం కాదు: కమల్ హాసన్పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వద్దంటూ మంగళవారం కూడా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. సీఏఏ ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నటుడు, మక్కళ్ నీది … Read More
Anantapur: కన్నతల్లినే కాటేయబోయిన కామాంధుడు: చీరకొంగే ఉరితాడుగా..ఉసురు తీసిన తల్లి..!అనంతపురం: నవ మాసాలు మోసి కని, పెంచిన కన్నతల్లినే కాటేయబోయాడు ఓ కామాంధుడు. మమతానురాగాలు పంచిన అమ్మపై చెరబట్టబోయాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడబోయాడు. ద… Read More
చైనా అభ్యర్థన మేరకు కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి రహస్య సమావేశం..కొట్టిపారేసిన ఫ్రాన్స్ఐక్యరాజ్యసమితి: కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మంగళవారం సమావేశం కానుంది. చైనా అభ్యర్థన మేరకు ఈ సమావేశం జరగనుంది. ఈ ఏ… Read More
రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసింది వీరే: 4070 ఎకరాలు ముందే కొన్నారు: సభలో ప్రకటించిన ప్రభుత్వం..!ఏపీ రాజధానిలో చంద్రబాబు ప్రభుత్వ హాయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిదంటూ చాలా కాలంగా ఆరోపిస్తున్న వైసీపీ..ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత సేకరించి… Read More
బీజేపీకి కడుపునిండలేదా ? మళ్లీ తెరపైకి ఆపరేషన్ కమల, మాజీ ప్రధానికి సినిమా, మాజీ సీఎంకు !బెంగళూరు: పూర్తి కాలం అధికారంలో ఉండటానికి మెజారిటీ ఎమ్మెల్యే మద్దతు ఉన్నా కర్ణాటకలో ఆపరేషన్ కమలకు ఆ పార్టీ నాయకులు ఇంకా చెక్ పెట్టినట్లు కనిపించడం లేద… Read More
0 comments:
Post a Comment