లక్నో: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం నమామీ గంగ ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జాతీయ గంగా మండలి తొలి సమావేశంలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ వచ్చారు. శనివారం ఉదయం కాన్పూర్ చేరుకున్న మోడీకి యూపీ సీఎం యోగి ఆదిత్యనాత్ సాదర స్వాగతం పలికారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YYiS6R
Saturday, December 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment