విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కుమారుడు అప్పల్నాయుడి కారు బీభత్సం సృష్టించింది. మితి మీరిన వేగంతో ప్రయాణించిన కారు తొలుత- ఓ బైకర్ ను ఢీ కొట్టింది..ఫుట్ పాత్ ఎక్కేసింది. అదే వేగంతో- అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఢీ కొట్టి, నిలిచిపోయింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తోన్న జొమాటొ ఫుడ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35oQoFC
TDP:టీడీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడి కారు బీభత్సం: యువకుడికి గాయాలు.. అమరజీవి విగ్రహాన్ని ఢీ కొట్టి!
Related Posts:
అర్ధరాత్రి 2గంటలకు ఫోన్... నోటికొచ్చిన భాషతో.. ఇదీ నా పరిస్థితి : ఎంపీ నందిగం సురేష్టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాలనపై జరుగుతున్న సిట్ విచారణ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. టీడీపీ నేతలతో తనపై దాడి చేయించారని వైసీపీ బాపట్ల ఎంపీ … Read More
‘ట్రంప్ను బురిడీ కొట్టించిన మోదీ.. కోటి మంది రానందుకు ప్రతీకారం తప్పదేమో..’అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి.. ఇలా జరుగుతుందని ప్లాన్ చేసినవాళ్లకు ముందే తెలుసు.. ఎదుటివాళ్ల అబ్సెషన్ ను క్యాష్ చేసుకునే ప్రక్రియ జరిగిందివాళ.. అంటూ … Read More
కూలిన విమానం: ఐఏఎఫ్ పైలట్ మృతి, ఎన్సీసీ క్యాడెట్లకు గాయాలుపాటియాలా: పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలాలో సోమవారం విమాన ప్రమాదం చోటు చేసుకుంది. పాటియాలా ఏవియేషన్ క్లబ్కు చెందిన మైక్రోలైట్ విమానం కూలిపోవడంతో భారత వై… Read More
ఇద్దరు జాత్యహంకారులు.. ఇద్దరూ గోడలు కట్టినోళ్లే.. : ట్రంప్-మోదీలపై కుష్బూఅమెరికా అధ్యక్షుడు భారత్లో అడుగుపెట్టడంతో.. దేశంలో ఎక్కడ చూసినా ఆయన పర్యటన గురించే చర్చ జరుగుతోంది. అటు మీడియాలో,ఇటు సోషల్ మీడియాలో ట్రంప్ వార్తలే ప్… Read More
మెలానియా ధరించిన జంప్సూట్కు భారత్కు కనెక్షన్ ఏంటి..? ఈ డిజైనర్ ఏం చెబుతున్నారు..?న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో భాగంగా తొలిరోజు చాలా బిజీగా గడిపారు. డొనాల్డ్ ట్రంప్ అందరి అటెన్షన్ సంపాదించగా.. ప్రథమ మ… Read More
0 comments:
Post a Comment