Tuesday, June 9, 2020

సీఎం ఆఫీసు నుంచి వచ్చా.. ఎమ్మార్వో చైర్‌లో కూర్చుని హల్చల్, చివరకు కటకటాల్లోకి

రాజమహేంద్రవరం: ఓ నకిలీ అధికారి బాగోతం బట్టబయలైంది. సచివాలయాల పరిశీలనకు వచ్చిన ప్రత్యేక అధికారినంటూ ఓ వ్యక్తి స్థానిక అర్బన్ తహసీల్దార్ కార్యాలయం, వార్డు సచివాలయాల్లో సోమవారం హల్చల్ చేశాడు. ఆ తర్వాత అనుమానం వచ్చి అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడటంతో అతని నాటకం బయటపడింది. దీంతో అతడు కటకటాల పాలయ్యాడు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AU7CQC

Related Posts:

0 comments:

Post a Comment