రాజమహేంద్రవరం: ఓ నకిలీ అధికారి బాగోతం బట్టబయలైంది. సచివాలయాల పరిశీలనకు వచ్చిన ప్రత్యేక అధికారినంటూ ఓ వ్యక్తి స్థానిక అర్బన్ తహసీల్దార్ కార్యాలయం, వార్డు సచివాలయాల్లో సోమవారం హల్చల్ చేశాడు. ఆ తర్వాత అనుమానం వచ్చి అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడటంతో అతని నాటకం బయటపడింది. దీంతో అతడు కటకటాల పాలయ్యాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AU7CQC
Tuesday, June 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment