Monday, June 8, 2020

రాష్ట్ర పరువును ఎంత దిగజార్చారో చూడండి! జగన్ పాలన విధ్వంసంపై లోకేష్ ఛార్జీషీటు

హైదరాబాద్: ఏపీ సీఎం, వైయస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. రాజకీయ నాయకులు ప్రజలకు మేలు చేసేందుకు పథకాలు తెస్తే.. జగన్ మాత్రం స్కాముల కోసమే తెస్తున్నారని ఆరోపించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YcsESJ

Related Posts:

0 comments:

Post a Comment