రాజధాని విషయంలో జగన్ సర్కారుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు దిమ్మతిరిగే కౌంటర్ ఇవ్వబోతున్నారా? రాజధాని అమరావతిలోనే ఉండాలని పట్టుపడుతోన్న టీడీపీ అధినేత.. న్యాయవ్యవస్థ ద్వారా ‘విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటన'ను అడ్డుకోబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ రకమైన భయాందోళన వ్యక్తం చేసింది ఎవరోకాదు.. సీఎం జగన్ కుడిభుజం, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డే. సీఎం విశాఖ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tZxCa2
విశాఖ క్యాపిటల్కు లీగల్ చిక్కులు.. విజయసాయి ఆందోళన.. బాబు పక్కా ప్లాన్
Related Posts:
జోరుగా గుడుంబా దందా ... దాడులతో ఎక్సైజ్ పోలీసులు బిజీదేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. కరోనా వైరస్ను నియంత్రించేందుకు ఏప్రిల్ 14వరకు లాక్డౌన్ విధించింది కేంద్ర సర్కార్ . ఈ క్రమ… Read More
కరోనా: ఉమ్మితో వైరస్ వ్యాప్తికి చాన్స్.. తెలంగాణలో నిషేధాజ్ఞలుచదువు-హోదా, పేదా-గొప్ప, జ్ఞానం-పరిజ్ఞానం.. వేటితో సంబంధం లేకుండా చాలా మంది అలవోకగా.. ఎక్కడపడితే అక్కడ చేసే పని.. ఉమ్మేయడం. సివిక్ సెన్స్ సంగతి పక్కనపె… Read More
నిజంగా నాపై ప్రేమ ఉంటే.. ఆ క్యాంపెయిన్ ఆపి పేదలను ఆదుకోండి : మోదీ పిలుపుప్రధాని మోదీ పిలుపు మేరకు ఏప్రిల్ 5వ తేదీన భారతీయులంతా తమ తమ ఇళ్లల్లో దీపాలు వెలిగించి ఐక్యతా స్పూర్తిని చాటిన సంగతి తెలిసిందే. ఇలాంటి విపత్కర సమయంలో … Read More
మోదీ వీడియో కాన్ఫరెన్స్ : ప్రధానితో టీఆర్ఎస్ నేతలు ఏం చెప్పారు..?ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం(ఏప్రిల్ 8) అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై కరోనా నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో నెలకొన్న పరి… Read More
లాక్డౌన్ పొడగింపే! ఇక మునుపటిలా ఉండదు: కరోనా కట్టడిపై తేల్చేసిన నరేంద్ర మోడీన్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్పై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనావైరస్ కట్టడి కోసం ప్రభుత్వ… Read More
0 comments:
Post a Comment