రాజధాని విషయంలో జగన్ సర్కారుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు దిమ్మతిరిగే కౌంటర్ ఇవ్వబోతున్నారా? రాజధాని అమరావతిలోనే ఉండాలని పట్టుపడుతోన్న టీడీపీ అధినేత.. న్యాయవ్యవస్థ ద్వారా ‘విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటన'ను అడ్డుకోబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ రకమైన భయాందోళన వ్యక్తం చేసింది ఎవరోకాదు.. సీఎం జగన్ కుడిభుజం, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డే. సీఎం విశాఖ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tZxCa2
విశాఖ క్యాపిటల్కు లీగల్ చిక్కులు.. విజయసాయి ఆందోళన.. బాబు పక్కా ప్లాన్
Related Posts:
గుంటూరు జిల్లా: ఇంట్లో తల్లీకూతుళ్ల దారుణ హత్య - ప్రెస్ రివ్యూగుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని నాగార్జున నగర్లో బంధువే ఆస్తి కోసం తల్లీకూతుళ్లను నరికి చంపాడని సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం.. … Read More
దళిత బంధు అమలవకపోతే-యాదగిరి గుట్టలో ఆత్మార్పణ చేసుకుంటా-మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలుతన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రి కేసీఆర్లా దళితుల అభివృద్ది కోసం పనిచేసిన మరో నాయకుడిని చూడలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. దళ… Read More
SI Bhavani Suicide: విజయనగరంలో మహిళా ట్రైనీ ఎస్సై భవానీ ఆత్మహత్య... ఏమై ఉంటుంది...విజయనగరం జిల్లా కేంద్రంలోని పీటీసీ(పోలీస్ ట్రైనింగ్ కాలేజీ)లో ఓ మహిళా ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది. ఐదు రోజుల క్రితం శిక్షణ నిమిత్తం ఆమె … Read More
విమాన ప్రయాణికులకు బిగ్ షాక్: ఇంకో నెల వెయిటింగ్: ఆ నిషేధం మళ్లీ పొడిగింపున్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్, ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్.. అంతర్జాత… Read More
ఆప్ఘనిస్తాన్ హార్రర్పై స్పందించిన రక్షణమంత్రి రాజ్నాథ్: సైన్యంలో కొత్త విభాగంన్యూఢిల్లీ: ఇస్లామిక్ దేశం ఆప్ఘనిస్తాన్లో నెలకొన్న తాజా పరిణామాలు ప్రపంచ దేశాలను మరోసారి భయాందోళనలకు గురి చేస్తోన్నాయి. తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించ… Read More
0 comments:
Post a Comment