విజయనగరం జిల్లా కేంద్రంలోని పీటీసీ(పోలీస్ ట్రైనింగ్ కాలేజీ)లో ఓ మహిళా ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది. ఐదు రోజుల క్రితం శిక్షణ నిమిత్తం ఆమె ఇక్కడికి వచ్చారు. శనివారం(ఆగస్టు 28) మధ్యాహ్నంతో శిక్షణ పూర్తయింది. ఆదివారం ఆమె తిరిగి వెళ్లిపోవాల్సి ఉంది. ఇంతలోనే ఆమె పీటీసీ కాలేజీ హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. పోలీసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gHKIyh
Sunday, August 29, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment