విజయనగరం జిల్లా కేంద్రంలోని పీటీసీ(పోలీస్ ట్రైనింగ్ కాలేజీ)లో ఓ మహిళా ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది. ఐదు రోజుల క్రితం శిక్షణ నిమిత్తం ఆమె ఇక్కడికి వచ్చారు. శనివారం(ఆగస్టు 28) మధ్యాహ్నంతో శిక్షణ పూర్తయింది. ఆదివారం ఆమె తిరిగి వెళ్లిపోవాల్సి ఉంది. ఇంతలోనే ఆమె పీటీసీ కాలేజీ హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. పోలీసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gHKIyh
SI Bhavani Suicide: విజయనగరంలో మహిళా ట్రైనీ ఎస్సై భవానీ ఆత్మహత్య... ఏమై ఉంటుంది...
Related Posts:
జనవరి1 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి -లేకుండా వెళితే వాయింపు -FASTag ఎక్కడ, ఎలా కొనాలి?కొత్త ఏడాది సందర్భంగా తీసుకునే కీలక నిర్ణయాల్లో ఫాస్టాగ్ ను కూడా చేర్చుకోవాలన్నది సర్కారు వారి సలహా. వివిధ రంగాలకు సంబంధించి కేంద్రంలోని మోదీ సర్కారు … Read More
టైమ్ టు ట్రాక్ : ఏ రాష్ట్రంలో ఎంతమంది యూకె రిటర్నీస్... తెలంగాణలో ఆ నంబర్ ఎంతంటే..కొత్త రకం కరోనా వైరస్ బ్రిటన్ను వణికిస్తుండటంతో భారత్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే బ్రిటన్కు విమాన సర్వీసులను రద్దు చేసిన భారత్... ఇట… Read More
ముఖ్యమంత్రికి చేదు అనుభవం -రైతుల దెబ్బకు సీఎం కాన్వాయ్ రివర్స్వ్యవసాయ రంగంలో సంస్కరణలంటూ కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న నిరసనలు మంగళవారంతో 27వ రోజుకు చేరాయి. ఢిల్లీ సరిహద్… Read More
ఏపీలో కొత్తగా 402 కరోనా కేసులు: కృష్ణాలో అత్యధికం, కర్నూలులో అల్పం, 4వేల దిగువకు యాక్టివ్ కేసులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఒకరోజు క్రితం 300 కంటే తక్కువగా కరోనా కేసులు నమోదు కాగా, తాజాగా, 400కు పైగా … Read More
సీబీఎస్ఈ పరీక్షలు 2021 ఫిబ్రవరిలో ఉండకపోవచ్చు: తేదీలు త్వరలోనే, సిలబస్ తగ్గింపున్యూఢిల్లీ: సీబీఎస్ఈ బోర్డు పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. సీబీఎస్ఈ 10, 12వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షల నిర్వహణ… Read More
0 comments:
Post a Comment