తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్రావు టీచర్గా మారారు. అవును ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను టేబుళ్లు అడిగారు. పదో తరగతి విద్యార్థులు పదో టేబుల్ వరకు మాత్రమే వస్తాయని చెప్తున్నారని, ఏం నేర్పిస్తున్నారని టీచర్లపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం సంగారెడ్డి జిల్లా కంది ప్రభుత్వ పాఠశాలలను మంత్రి హరీశ్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tZxwPI
టెన్త్ స్టూడెంట్స్ ఎక్కాలు రాకపోతే.. పరీక్ష పాసవుతారా? మంత్రి హరీష్ ఆగ్రహం..టీచర్గా మారి..
Related Posts:
షాకింగ్: పురానాపూల్ బ్రిడ్జి డ్యామేజ్? - హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం - పనిచేయని ఐఎండీ రాడార్400ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్ మహానగరం తొలిసారి విపత్తులో కూరుకుపోయింది. వాన చినుకును చూస్తేనే జనం బెంబేలెత్తిపోయే స్థాయిలో వరుణుడు విలయం సృష్… Read More
Coronavirus: ఉప ముఖ్యమంత్రి కొడుక్కి సీరియస్, విమానంలో హైదరాబాద్ షిఫ్ట్, ఫ్యామిలీలో 8 మంది !హైదరాబాద్/ బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గోవింద కరజోళ కుటుంబ సభ్యులు హడలిపోయారు. ఉప ముఖ్యమంత్రి గోవింద కరజోళ కుటుంబ సభ్యులు 8 మంది కరోనా వైరస్ (COV… Read More
రాబోవు రాజకీయ పరిణామాలను ధీటుగా ఎదుర్కొంటాం.!టీడీపీ తెలంగాణ పగ్గాలు చేపట్టిన ఎల్.రమణ ప్రకటన..!హైదరాబాద్: రానున్న రాజకీయ పరిణమాలను ఛాలెంజ్ గా తీసుకుని పార్టీని విజయతీరాలకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలుగుదేశం తెలంగాణ అద్యక్షుడు యల్ రమణ స్ప… Read More
లోకేష్ పర్యటనలో 'జై జగన్..' నినాదాలు.. రెచ్చగొడుతున్నారన్న టీడీపీ... రంగంలోకి పోలీసులు...ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు కోనసీమలో పంట నష్టంతో పాటు పలు ప్రాంతాలు ముంపుకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్… Read More
ఏపీలో కరోనా @ 2918, 7.86 లక్షలకు చేరిన మొత్తం కేసులు, 24 మంది మృతి..ఆంధ్రప్రదేశ్లో కరోనా విలయం కంటిన్యూ అవుతోంది. టెస్టులు పెరుగుతున్న కేసులు కూడా వస్తోన్నాయి. అయితే గతంలో మాదిరిగా 10 వేల చొప్పున కాక.. 2 నుంచి 3 వేల వ… Read More
0 comments:
Post a Comment