న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్, ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్.. అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది. నాలుగైదు నెలలుగా ఈ రద్దు కొనసాగుతూ వస్తోంది. దేశంలో రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఈ నిషేధాన్ని ఎత్తి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zsu90w
Sunday, August 29, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment