Sunday, August 29, 2021

ఆప్ఘనిస్తాన్ హార్రర్‌పై స్పందించిన రక్షణమంత్రి రాజ్‌నాథ్: సైన్యంలో కొత్త విభాగం

న్యూఢిల్లీ: ఇస్లామిక్ దేశం ఆప్ఘనిస్తాన్‌లో నెలకొన్న తాజా పరిణామాలు ప్రపంచ దేశాలను మరోసారి భయాందోళనలకు గురి చేస్తోన్నాయి. తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకోవడం ఒక ఎత్తయితే.. ఆ తరువాత సంభవించిన జంట పేలుళ్లు మరో ఎత్తుగా మారాయి. తాలిబన్ల పరిపాలనలో ఆప్ఘనిస్తాన్.. భయానక ఉగ్రవాద సంస్థలు, టెర్రరిస్టులకు షెల్టర్ జోన్‌గా మారుతుందనే అనుమానాలు వాస్తవ రూపాన్ని దాల్చాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mJoTC6

Related Posts:

0 comments:

Post a Comment