Saturday, December 28, 2019

మొగదిషులో భారీ పేలుడు: 70 మందికిపైగా మృతి, 50మందికి తీవ్రగాయాలు

మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ కారు బాంబు పేలుడు ఘటనలో 70 మంది మృతి చెందారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రత భారీగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పన్ను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37jIvSa

Related Posts:

0 comments:

Post a Comment