రాజధాని మార్పుపై ఊహాగానాలు నెలకొంటున్న నేపథ్యంలో విమర్శలకు విపక్షాలు మరింత పదునుపెడుతున్నాయి. రాజధాని మార్చడం కన్నా ఒక్కో రంగాన్ని ఒక్కో హబ్గా చేయాలనే సూచనలు వస్తున్నాయి. జనసేన నేత జేడీ లక్ష్మీనారాయణ కూడా రాజధాని మార్చడాన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వం మారితే రాజధాని మారుస్తామని పేర్కొనడం సరికాదని సూచించారు. రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణ ముఖ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/361lh3k
రైతుల కన్నీళ్లు మంచిది కాదు, రాజధాని అన్నదాతలను బాధపెట్టొద్దు, జనసేన నేత జేడీ లక్ష్మీనారాయణ
Related Posts:
మరో రెవెన్యూ లొల్లి.. డబ్బులు గుంజి పట్టాలు ఇవ్వలేదు..! వీఆర్వో నిర్భందం..!!ఖమ్మం : డబ్బులు తీసుకుని కూడా పాసు పుస్తకాలు ఇవ్వలేదంటూ రైతులు ఆందోళకు దిగారు. పట్టాదారు పాసు పుస్తకాల కోసం చలానా తీయాలంటూ పెద్దమొత్తంలో వసూళ్లు చేశార… Read More
దారుణం : తల్లిని నరికి ఫుట్పాత్పై తల పడేసిన కసాయి కూతురుసిడ్నీ : ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. ఓ యువతి తల్లిని నరికి చంపింది. అయితే ఆమె ఆ దారుణానికి ఎందుకు పాల్పడిందనే విషయం మాత్రం తెలియలేదు. ఘటనాస్థలానికి… Read More
గొర్రెల పేరుతో దివాళా పిటిషన్.. అప్పు ఇచ్చినోళ్లకు అంతే సంగతి..!ఖమ్మం : అధిక వడ్డీలు జనాలను నిలువునా ముంచుతున్నాయి. చారానా కోడికి బారానా మసాలా లాగా తయారవుతోంది పరిస్థితి. తీసుకున్న అసలు కొంచెమైతే.. కట్టే వడ్డీలు మా… Read More
కుమారస్వామికి మరో షాక్ : బలపరీక్షకు బీఎస్పీ దూరం, దిమ్మ తిరిగే షాకిచ్చిన మాయావతిబెంగళూరు : మరికొన్ని గంటల్లో కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష .. అధికార పార్టీలో క్షణ క్షణం వణుకు. రెబల్స్ ఎలా దారిలోకి తెచ్చుకోవాలని శతవిధలా ప్రయత్నిస్తోం… Read More
తాజ్ హోటల్ సమీపంలో అగ్నిప్రమాదం .. ఒకరి మృతి ...ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అగ్నిప్రమాదం జరిగింది. చారిత్రిక తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ సమీపంలో మంటలు చెలరేగడం కలకలం రేపింది. సమీంపలోని ఓ నాలుగు … Read More
0 comments:
Post a Comment