రాజధాని మార్పుపై ఊహాగానాలు నెలకొంటున్న నేపథ్యంలో విమర్శలకు విపక్షాలు మరింత పదునుపెడుతున్నాయి. రాజధాని మార్చడం కన్నా ఒక్కో రంగాన్ని ఒక్కో హబ్గా చేయాలనే సూచనలు వస్తున్నాయి. జనసేన నేత జేడీ లక్ష్మీనారాయణ కూడా రాజధాని మార్చడాన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వం మారితే రాజధాని మారుస్తామని పేర్కొనడం సరికాదని సూచించారు. రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణ ముఖ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/361lh3k
రైతుల కన్నీళ్లు మంచిది కాదు, రాజధాని అన్నదాతలను బాధపెట్టొద్దు, జనసేన నేత జేడీ లక్ష్మీనారాయణ
Related Posts:
కట్టు తప్పినట్టే: 50 వేలకు చేరువగా కరోనా కేసులు: దెబ్బ కొడుతోన్న ఆ రెండూన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో మళ్లీ మొదటికొచ్చినట్టే కనిపిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుదల బాట పట్టింది.… Read More
వైఎస్ జగన్-వైఎస్ షర్మిల ఒకే చోట..ఈ సారైనా: కడప జిల్లా పర్యటన తేదీలు ఇవేకడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించనున్నారు. సొంత జిల్లా పర్యటనకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి… Read More
రేడియో జాకీ గంగ: సంస్కృతంలో ఎఫ్ఎం: వాటర్ ప్లస్ సిటీగా: స్పోర్ట్స్పై ఫోకస్: ప్రధాని మోడీన్యూఢిల్లీ: రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. టోక్యో ఒలింపిక్స్ భారత్ సాధించిన అద్భ… Read More
వాళ్ల తలలు పగలగొట్టండి-లాఠీ తీసుకుని ఉతికేయండి-హర్యానాలో రైతుల పట్ల అధికారి కఠిన ఆదేశాలు'వాళ్ల తలలు పగలగొట్టండి...' అంటూ హర్యానాలోని కర్నాల్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆయుష్ సిన్హా రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నా… Read More
మధ్యప్రదేశ్లో మరో దారుణం-మూక దాడిలో ఆదివాసీ వ్యక్తి మృతి-కాళ్లను తాడుతో ట్రక్కుకు కట్టేసి...మధ్యప్రదేశ్లో మరో దారుణం జరిగింది. ఓ ఆదివాసీ వ్యక్తిపై కొంతమంది మూక దాడికి పాల్పడ్డారు. ఆపై అతని రెండు కాళ్లను తాడుతో ట్రక్కు వెనుక భాగానికి కట్టేశార… Read More
0 comments:
Post a Comment