కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించనున్నారు. సొంత జిల్లా పర్యటనకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రోగ్రామ్ మినిట్స్ వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం వైఎస్ జగన్.. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారు. భార్య వైఎస్ భారతితో కలిసి ఆయన సిమ్లాలో పర్యటిస్తోన్నారు. ఇది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yBuBZf
వైఎస్ జగన్-వైఎస్ షర్మిల ఒకే చోట..ఈ సారైనా: కడప జిల్లా పర్యటన తేదీలు ఇవే
Related Posts:
ఫణి తుఫానుతో కోస్తాంధ్రకు భారీ వర్షాలు : వాతావరణ శాఖచెన్నై : తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం వాయుగుండం ఆగ్నేయ బంగాళాఖాత… Read More
మోడీ నామినేషన్ వేళ.. వారణాసి మెరిసేలా..! లక్షన్నర లీటర్ల మంచినీరు వృధా..!వారణాసి : ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నుంచి నామినేషన్ వేసిన సందర్భంగా ఓ వార్త వైరల్ గా మారింది. మోడీ వస్తున్న సందర్భంలో రోడ్లను శుభ్రపరచడానికి లక్షా … Read More
రేవంత్ రెడ్డిపై కేసు వేసిన రామారావు ఆత్మహత్యా యత్నం !కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పై మని లాండరింగ్ కేసును పెట్టిన అడ్వకేట్ రామారావు ఆత్మహత్య పయత్నం చేశాడు. అయితే ఆయనపై జూనియర్ అడ్వకేట్ లై… Read More
ప్రత్యర్థులు కారు, పోటీదారులే : వారణాసి పోరుపై మోదీవారణాసి : వారణాసి పోరులో తనకెవరు ప్రత్యర్థులు కారని .. అందరూ పోటీదారులేనన్నారు ప్రధాని మోదీ. తనతో పోటీపడుతున్న వారిని ప్రత్యర్థులుగా చూడటం లేదని స్పష్… Read More
చీకటిలో అంతర్మాతతో పోరాడుతున్న : మోదీ చాపర్ తనిఖీ చేసిన ఐఏఎస్న్యూఢిల్లీ : ప్రధాని మోదీ హెలికాప్టర్ తనిఖీ చేయడం కూడా తన విధుల్లో భాగమని మరోసారి స్పష్టంచేశారు కర్ణాటక క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి మహమ్మద్ మోసిన్… Read More
0 comments:
Post a Comment