కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించనున్నారు. సొంత జిల్లా పర్యటనకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రోగ్రామ్ మినిట్స్ వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం వైఎస్ జగన్.. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారు. భార్య వైఎస్ భారతితో కలిసి ఆయన సిమ్లాలో పర్యటిస్తోన్నారు. ఇది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yBuBZf
Sunday, August 29, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment