Sunday, August 29, 2021

మధ్యప్రదేశ్‌లో మరో దారుణం-మూక దాడిలో ఆదివాసీ వ్యక్తి మృతి-కాళ్లను తాడుతో ట్రక్కుకు కట్టేసి...

మధ్యప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. ఓ ఆదివాసీ వ్యక్తిపై కొంతమంది మూక దాడికి పాల్పడ్డారు. ఆపై అతని రెండు కాళ్లను తాడుతో ట్రక్కు వెనుక భాగానికి కట్టేశారు. ఆ ట్రక్కు అతన్ని రోడ్డుపై చాలా దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో అతను మృతి చెందాడు. మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో ఈ ఘటన జరిగింది. మృతుడిని కన్హియ భిల్(45)గా పోలీసులు గుర్తించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mDNzMl

Related Posts:

0 comments:

Post a Comment