మధ్యప్రదేశ్లో మరో దారుణం జరిగింది. ఓ ఆదివాసీ వ్యక్తిపై కొంతమంది మూక దాడికి పాల్పడ్డారు. ఆపై అతని రెండు కాళ్లను తాడుతో ట్రక్కు వెనుక భాగానికి కట్టేశారు. ఆ ట్రక్కు అతన్ని రోడ్డుపై చాలా దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో అతను మృతి చెందాడు. మధ్యప్రదేశ్లోని నీముచ్లో ఈ ఘటన జరిగింది. మృతుడిని కన్హియ భిల్(45)గా పోలీసులు గుర్తించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mDNzMl
మధ్యప్రదేశ్లో మరో దారుణం-మూక దాడిలో ఆదివాసీ వ్యక్తి మృతి-కాళ్లను తాడుతో ట్రక్కుకు కట్టేసి...
Related Posts:
ఇండియా సకల కళల పుట్ట.. సౌభ్రాతృత్వంలో దిట్ట.. భారత సంస్కృతిని కొనియాడిన ట్రంప్..!!మోతెరా/హైదారాబాద్ : రెండు రోజుల పర్యటన కోసం భారత దేశం వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత దేశ గొప్పదనాన్ని చాటి చెప్పారు. నమస్తే ట్రంప్ పేర… Read More
మదనపల్లె చిన్నారి హత్య కేసులో నిందితుడు మహ్మద్ రఫీకి ఉరి శిక్ష, తేదీని ఖరారు చేయనున్న హైకోర్టు..ఏపీలో సంచలనం రేపిన చిన్నారి వర్షిత హత్యాచారం కేసులో తీర్పును చిత్తూరు మొదటి అదనపు జిల్లా కోర్టు వెల్లడించింది. నిందితుడు మహ్మద్ రఫీకి ఉరిశిక్ష విధిస్త… Read More
ఇటు అమెరికా ప్రెసిడెంట్.. అటు యూకే సుప్రీంకోర్టు ప్రెసిడెంట్.. అరుదైన రోజు ఇది..ప్రపంచ దేశాల్లో భారత పరపతికి సంబంధించి సోమవారం రెండు కీలక సంఘటనలు చోటుచేసుకున్నాయి. మొదటిది యునైలెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ … Read More
అన్ని ప్రాంతాలకు పార్లమెంటరీ కమిటీలను ప్రకటించిన పవన్ కళ్యాణ్అమరావతి: జనసేన పార్టీ సంయుక్త పార్లమెంటరీ కమిటీలను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. ఈ కమిటీలు బీజేపీ స్థానిక కమిటీలతో సమన్వయం చేసుకొంటూ ఉభయ … Read More
సెక్స్ చాట్.. ఆ పాప్-అప్ను క్లిక్ చేస్తే అంతే సంగతి.. ఇప్పటివరకు 350 మంది బలి..అమ్మాయిల గొంతుతో అబ్బాయిలను ప్రలోభ పెడుతూ.. వారి వద్ద నుంచి బలవంతపు వసూళ్లు చేస్తోన్న ఓ వ్యక్తిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్స్ చాట్ పేరుతో అ… Read More
0 comments:
Post a Comment