న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో మళ్లీ మొదటికొచ్చినట్టే కనిపిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుదల బాట పట్టింది. మరోసారి 50 వేలకు చేరువగా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందంటూ నిపుణులు చేస్తోన్న హెచ్చరికల నేపథ్యంలో.. అలాంటి వాతావరణం ఏర్పడిందా? అనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38j5YWt
కట్టు తప్పినట్టే: 50 వేలకు చేరువగా కరోనా కేసులు: దెబ్బ కొడుతోన్న ఆ రెండూ
Related Posts:
భారత్ మాకు కీలకం, ఎలాంటి సాయమైనా ముందుంటాం: ఇండియాకు వస్తామని ఫ్రాన్స్ మంత్రిన్యూఢిల్లీ/ప్యారిస్: చైనాతో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారతదేశానికి ఫ్రాన్స్ మద్దతు ప్రకటించింది. చైనా బలగాల దాడిలో అమరులైన 20 మంది భారత సైనికు… Read More
ఆ ఆలోచనే భయమేస్తోంది... అలా జరిగితే ఒక్క ఊరు మిగలదు.. : రేవంత్తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని... కేంద్రంలో ఉన్న బీజేపీకి చిత్తశుద్ది ఉంటే దీనిపై సీబీఐతో విచారణ… Read More
బలిపీఠం మీద ఈటల... కేసీఆర్ ఇరికించారా... కరోనా వేళ కాక రేపుతున్న చర్చ...కరోనా వ్యాప్తి నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం దారుణంగా వైఫల్యం చెందిందన్న విమర్శలు అటు ప్రతిపక్షాల నుంచి ఇటు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఈ వైఫల్… Read More
విశాఖ ఏజెన్సీలో దారుణం.. బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారంబాలికా సంరక్షణా చట్టాలు ఎన్ని ఉన్నా మృగాళ్ళు ఏ మాత్రం తగ్గటం లేదు. ఏపీలో దిశ వంటి చట్టం ఉన్నా సరే కామాంధులు ఇంకా మారటం లేదు . అభంశుభం తెలియని చిన్నారి… Read More
అయిపాయే... టిక్ టాక్ పూర్తిగా బంద్... గుండె పగిలిన బాధలో ఆ స్టార్స్...వ్యక్తుల సృజనాత్మకతను ప్రోత్సహించడం... వారికి సంతోషం కలిగించడం... అనే కాన్సెప్ట్తో మొదలైన టిక్టాక్ యాప్ భారత్ను ఒక ఊపు ఊపేసిందనే చెప్పాలి. దేశవ్యాప… Read More
0 comments:
Post a Comment