హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిపై విచారణను ఫోక్సో స్పెషల్ కోర్టు జనవరి 3వ తేదీకు వాయిదా వేసింది. మనీషా హత్య కేసుకు సంబంధించి గురువారం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా 29 మంది సాక్ష్యుల వాంగ్మూలాలను న్యాయమూర్తి చదివి వినిపించారు. వాటిపై శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించగా.. చాలా ప్రశ్నలకు కాదు,లేదు,తెలియదంటూ సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. నీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QjQEiS
Thursday, December 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment