Thursday, December 26, 2019

శుక్రవారం ప్రార్థనలపై టెన్షన్.. ఇంటర్నెట్ సేవలు బంద్.. యూపీలో చల్లారని సీఏఏ నిరసనలు..

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక నిరసనలు తగ్గుముఖం పట్టినా, ఉత్తరప్రదేశ్ లో మాత్రం అదే టెన్షన్ కొనసాగుతోంది. గురువారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగాయి. ముఖ్యంగా ఆగ్రా, బులంద్ షహర్, గజియాబాద్, సహరాన్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఎక్కడికక్కడ అదనపు బలగాలను మోహరించిన ప్రభుత్వం.. పరిస్థితిని కంట్రోల్ లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34UisQ1

0 comments:

Post a Comment