Saturday, August 28, 2021

వాళ్ల తలలు పగలగొట్టండి-లాఠీ తీసుకుని ఉతికేయండి-హర్యానాలో రైతుల పట్ల అధికారి కఠిన ఆదేశాలు

'వాళ్ల తలలు పగలగొట్టండి...' అంటూ హర్యానాలోని కర్నాల్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆయుష్ సిన్హా రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి పాల్గొనబోయే సమావేశాన్ని అడ్డుకునేందుకు రైతులు యత్నిస్తే... వారి తలలు పగలగొట్టాలని ఆ అధికారి పోలీసులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని బారికేడ్లు దాటనివ్వొద్దని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zv2oEG

Related Posts:

0 comments:

Post a Comment