Sunday, August 29, 2021

రేడియో జాకీ గంగ: సంస్కృతంలో ఎఫ్ఎం: వాటర్ ప్లస్ సిటీగా: స్పోర్ట్స్‌పై ఫోకస్: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. టోక్యో ఒలింపిక్స్ భారత్ సాధించిన అద్భుత విజయాలను ప్రస్తావించడంతో ఆయన ప్రసంగం ఆరంభమైంది. హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ సేవలను స్మరించుకున్నారు. ఆయన అందించిన స్ఫూర్తితోనే టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ స్ఫూర్తిదాయక విజయాలను సాధించిందని అన్నారు. క్రీడారంగం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BlWpm1

0 comments:

Post a Comment