న్యూఢిల్లీ: రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. టోక్యో ఒలింపిక్స్ భారత్ సాధించిన అద్భుత విజయాలను ప్రస్తావించడంతో ఆయన ప్రసంగం ఆరంభమైంది. హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్చంద్ సేవలను స్మరించుకున్నారు. ఆయన అందించిన స్ఫూర్తితోనే టోక్యో ఒలింపిక్స్లో భారత్ స్ఫూర్తిదాయక విజయాలను సాధించిందని అన్నారు. క్రీడారంగం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BlWpm1
రేడియో జాకీ గంగ: సంస్కృతంలో ఎఫ్ఎం: వాటర్ ప్లస్ సిటీగా: స్పోర్ట్స్పై ఫోకస్: ప్రధాని మోడీ
Related Posts:
ఈసీ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ -ఆ ఎంపీ సీటు నేరుగా బీజేపీ ఖాతాలోకి..135ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి గడిచిన అర దశాబ్దకాలంగా ఘోరమైన ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. హస్తం గుర్తు పార్టీకి తాజాగా మరో బి… Read More
రూ.4,109 కోట్లు: హాయ్ల్యాండ్ సహా: అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్: అయిదు రాష్ట్రాల్లో: ఈడీ దెబ్బఅమరావతి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కుంభకోణంలో కేసు దర్యాప్తులో మరో కీలక అడుగు పడింది. ఇప్పటికే ఆరుమంది డైరెక్టర్లను అరెస్టు చేసిన ఎన… Read More
ఉండవల్లి ఊసరవెల్లిలా మాట్లాడకండి.. ఆర్ఎస్ఎస్పై విమర్శలా.. మరీ నెహ్రూ అలా: విష్ణువర్ధన్సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ గురించి ఎందుకు లేని పోని మాటలు మాట్లాడుతున్నారని విరుచుకుపడ… Read More
మ్యూజికల్ ఫెస్ట్ లో స్టెప్పులేసిన మమతాబెనర్జీ .. ఆపై బెంగాల్ పై ఉద్వేగంగా ప్రసంగం, బీజేపీ కి వార్నింగ్పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక మ్యూజికల్ ఫెస్ట్ లో పాల్గొన్నారు. అంతేకాదు మమతా బెనర్జీ జానపద కళాకారులతో కలిసి స్టెప్పేశారు . పశ్చిమ బెంగాల… Read More
శబరిమల భక్తుల పెంపుపై సుప్రీంకు కేరళ సర్కార్- హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూశబరిమలకు వచ్చే భక్తుల సంఖ్యను పెంచుతూ కేరళ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే శబరిమలకు వస్తున్న భక్తులకు కోవిడ్ జాగ్రత్తలతో … Read More
0 comments:
Post a Comment