Sunday, December 22, 2019

ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని గోకుతున్నారు: అమరావతి రాజధానికి..కమలానందభారతి మద్దతు

రాజధానికి శంకుస్థాపన జరిగినరోజే అమరావతి ప్రాంతంలో అమరాంబికా పరమేశ్వరి అమ్మవారు వెలిసినట్లుగా భావించాలని, రాజధాని నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని హిందూ దేవాలయ ప్రతిష్టాన్ పీఠాధిపతి కమలానంద భారతి అన్నారు. రాజధాని ప్రాంతంలో నిరసనలు చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించిన ఆయన ప్రస్తుత ప్రభుత్వంపై పరోక్షంగా పలు కామెంట్లు చేశారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని కావాలని గోకుతున్నారని, ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతున్నదని మండిపడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EJhz2j

Related Posts:

0 comments:

Post a Comment