న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని అట్టుడికిస్తోన్న డేటా చోరీ ఉదంతంపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా స్పందించారు. దీనిపై అధ్యయనం చేస్తామని అన్నారు. వీలైనంత త్వరగా నివేదికలను తెప్పించుకుంటామని స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సునీల్ అరోరా మాట్లాడారు. డేటా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VJNSEy
డేటా చోరీపై ఫిర్యాదులు: అధ్యయనం చేస్తాం: నివేదిక అందిన తరువాతే..
Related Posts:
అమరజవాను ప్రవీణ్ కుటుంబానికి రూ. 50 లక్షలు ప్రకటించిన సీఎం జగన్అమరావతి: జమ్మూకాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో అమరులైన నలుగురు జవాన్లలో ఏపీకి చెందిన హవాల్దార్ సీహెచ్ ప్రవీణ్ … Read More
Bihar Assembly Elections 2020 Results:బీహారీలు ఎవరికి పట్టం కట్టనున్నారు..?పాట్నా: బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 7తో ముగిశాయి. ఇక అదే రోజున ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చేశాయి. అయితే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఈ సారి … Read More
కమలా హ్యారిస్కు స్టాలిన్ లేఖ... ద్రవిడ ఉద్యమ ఆత్మవిశ్వాసాన్ని పెంచిన గెలుపంటూ...అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ గెలుపుతో తమిళ జనం సంబరాలు జరుపుకుంటున్నారు. తమిళ మూలాలున్న కమలా అమెరికాలో అత్యున్నత పదవిని చేపట్టడంపై సంతోషం వ్… Read More
ప్రపంచానికి 'ఫైజర్' గుడ్ న్యూస్.. వ్యాక్సిన్ తయారీలో కీలక మైలురాయిని చేరిన మొట్టమొదటి కంపెనీ...కరోనా వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రపంచమంతా ఆతృతగా ఎదురుచూస్తున్న తరుణమిది. కరోనా సెకండ్ వేవ్ ప్రపంచ దేశాలను మరింత వణికిస్తున్న నేపథ్యంలో..… Read More
బిగ్ డిక్లరేషన్: HBD CM Tejashwi -తమ్ముడు టిట్టూకు బర్త్ డే గిఫ్ట్ ఇదేనన్న తేజ్ప్రతాప్ యాదవ్కరోనా విలయం, లాక్ డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ పతనం తర్వాత జరిగిన తొలి సంగ్రామం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమికి చావుదెబ్బ తప్పేలా లేదని ఎ… Read More
0 comments:
Post a Comment