హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల రణస్థలం ప్రక్రియ ప్రారంభమైంది. సీట్లు, నామినేషన్లు, బుజ్జగింపుల పర్వంతో అధినేతలు బిజీగా ఉండనుంటే .. ప్రచారంతో దేశంలోని వీధులు మారుమోగనున్నాయి. తెలుగురాష్ట్రాల్లో మాత్రం ఏప్రిల్ 11న పోలింగ్. అంటే సరిగ్గా నెలరోజుల్లో నేతల భవితవ్యాన్ని ఓటరు ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తారు. గత ఎన్నికల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u2R9mO
Monday, March 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment