హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల రణస్థలం ప్రక్రియ ప్రారంభమైంది. సీట్లు, నామినేషన్లు, బుజ్జగింపుల పర్వంతో అధినేతలు బిజీగా ఉండనుంటే .. ప్రచారంతో దేశంలోని వీధులు మారుమోగనున్నాయి. తెలుగురాష్ట్రాల్లో మాత్రం ఏప్రిల్ 11న పోలింగ్. అంటే సరిగ్గా నెలరోజుల్లో నేతల భవితవ్యాన్ని ఓటరు ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తారు. గత ఎన్నికల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u2R9mO
జగన్, కేసీఆర్ కోరుకున్నదే జరిగిందా ? తెలుగురాష్ట్రాల్లో ఒకేరోజు ఎన్నికలు దానికి సంకేతమా ?
Related Posts:
బలపరీక్ష జరపాల్సిందే: అమరీందర్ సింగ్ వర్గం డిమాండ్.. మింగుడుపడని విషయమే..?పంజాబ్ పీసీసీ చీఫ్ పదవీకి సిద్దు రాజీనామాతో కలకలం నెలకొంది. ఆయనకు మద్దతుగా మంత్రి, ఎమ్మెల్యేలు.. రాజీనామా చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం సిద… Read More
కర్ణాటకలో మెడికల్ విద్యార్థులపై రైట్ వింగ్ యాక్టివిస్టుల దాడి... అరెస్ట్ చేసిన పోలీసులు...కర్ణాటకలో కొంతమంది భజరంగ్ దళ్ యాక్టివిస్టులు ఓ మెడికల్ స్టూడెంట్ బృందంపై దాడికి పాల్పడ్డారు. అంతా కలిసి సరదాగా పిక్నిక్కి వెళ్లి తిరిగొస్తున్న క్రమంల… Read More
పంజాబ్ కాంగ్రెస్లో ముదిరిన సంక్షోభం-ఏం జరగబోతుందో-సిద్దూకి మద్దతుగా మంత్రి,ముగ్గురు నేతల రాజీనామాపంజాబ్ కాంగ్రెస్లో రాజకీయ సంక్షోభం ముదిరింది. కొత్త ముఖ్యమంత్రిగా చరణ్జిత్ సింగ్ చన్నీ బాధ్యతలు చేపట్టి వారమైనా గడవకముందే నవజోత్ సింగ్ సిద్దూ రాజీనా… Read More
స్టార్ డమ్ అడ్డుకొని కామెంట్ చేయడం సరికాదు, పవన్పై పార్థసారథి ఫైర్సీఎం జగన్ వర్సెస్ పవన్ కల్యాణ్ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. సినిమా టికెట్ల మీద మొదలైన రగడ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇవాళ నిర్మాతలు మంత్రి పేర్ని నాని కల… Read More
రాహుల్ ఉన్నంతవరకు ఓకే.. బీజేపీకి ఇబ్బందేమీ లేదు:శివరాజ్పంజాబ్ రాజకీయ పరిణామాలు మలుపులు తిరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం అమిత్ షాతో అమరీందర్ సింగ్ మీట్ అయ్యారు. సిద్దూ రాజీనామాపై వెనక్కి తగ్డడం లేదు. పంజాబ్ ఇష… Read More
0 comments:
Post a Comment