న్యూఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించబోతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందనను వెలిబుచ్చారు. ప్రజాస్వామ్యానికి అసలైన పండుగగా భావించే ఎన్నికల మహోత్సవం వచ్చేసిందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VTud5l
ప్రజాస్వామ్యానికి పండుగరోజు: నాటి ఫలితాలు పునరావృతం కావాలి: మోడీ
Related Posts:
ఆసిఫాబాద్ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా కోవా లక్ష్మీ : 32 జెడ్పీలు గెలుస్తామని గులాబీ దళపతి ధీమాహైదరాబాద్ : ఆసిఫాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిగా కోవా లక్ష్మీ పేరును టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. రాష్ట్రంలోని 32 జెడ్పీల్లో టీఆర్ఎస్ విజయ… Read More
మనుషులే కాదు..! జీవాలు కూడా నీటికోసం కటకట..!!అమరావతి/హైదరాబాద్ : జలకళతో ఉట్టిపడాల్సిన శేషాచలం, లంకమల అభయారణ్యం, పెనుశిల అభయార ణ్యాలలో ఈ యేడాది మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది. వర్షాకాలం సీజన్త… Read More
అధికారం ఇవ్వండి,దేశంలో దారిద్య్ద్రులను లేకుండా చేస్తాం: అరుణ్ జైట్లీఎన్నికల వేళ ప్రజలను ఆకట్టుకోవడానికి అధికార బీజేపీ తోపాటు కాంగ్రెస్ పార్టీలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.దీంతో దేశ అభివృద్ది ,సంక్షేమం ఎవరి ప్రయత్నాలు… Read More
అభివృద్ది నిధులు ఊరికే రావు, ఓట్లేస్తేనే వస్తాయి, మేనకా గాంధికేంద్రమంత్రి మేనకా గాంధి మరో వివాదంలో చిక్కుకున్నారు.ఓట్లేసిన గ్రామాలకే అభివృద్ది నిధులు కేటాయిస్తామంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఓట్లు వేసే గ్రామాల… Read More
ప్రాణానికి ముప్పు ఉంది, భద్రత కల్పించండి : ఊర్మిళముంబై : ఇటీవల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన గొడవతో తన ప్రాణానికి ముప్పు పొంచి ఉందన్నారు కాంగ్రెస్ నేత, ప్రముఖ నటి ఊర్మిళ. ఆమె ఉత్… Read More
0 comments:
Post a Comment