వివాదస్పద భోపాల్ బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ తాను ప్రయాణిస్తున్న విమానంలో నుండి దిగనంటూ ఎయిర్పోర్టు అధికారులకు చమటలు పట్టించారు. తానో ఎంపీ అని కూడ చూడకుండా విమాన సిబ్బంది అవమానపరిచారంటూ ఆ విమాన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నిరసగానే గమ్యస్థానానికి చేరుకున్న విమానం నుండి ఉన్నతాధికారులు వచ్చే వరకు దిగకుండా సిబ్బందికి ముచ్చెమటలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/370I7YH
Sunday, December 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment