Sunday, December 22, 2019

అవమానించారంటూ... విమానం దిగని ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌... 45ని\" ఆలస్యం..!!

వివాదస్పద భోపాల్ బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ తాను ప్రయాణిస్తున్న విమానంలో నుండి దిగనంటూ ఎయిర్‌పోర్టు అధికారులకు చమటలు పట్టించారు. తానో ఎంపీ అని కూడ చూడకుండా విమాన సిబ్బంది అవమానపరిచారంటూ ఆ విమాన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నిరసగానే గమ్యస్థానానికి చేరుకున్న విమానం నుండి ఉన్నతాధికారులు వచ్చే వరకు దిగకుండా సిబ్బందికి ముచ్చెమటలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/370I7YH

0 comments:

Post a Comment