Sunday, December 1, 2019

ప్రాణహిత నదిలో పడవ బోల్తా, గల్లంతు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల కోసం గాలింపు..

ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు గల్లంతయ్యారు. వారిని ఫారెస్ట్ అధికారులుగా గుర్తించారు. మరో ఇద్దరు సురక్షితంగా ఉన్నట్టు పేర్కొన్నారు. గల్లంతైన వారి కోసం నదిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కొమ్రభీం జిల్లా చింతలమానేపల్లి గూడెం వద్ద గల ప్రాణహిత నదిలో ప్రమాదం జరిగింది. సంతకెళ్తుండగా ప్రమాదం.. నదిలో పడవ బోల్తా,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33yCK0N

Related Posts:

0 comments:

Post a Comment