ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు గల్లంతయ్యారు. వారిని ఫారెస్ట్ అధికారులుగా గుర్తించారు. మరో ఇద్దరు సురక్షితంగా ఉన్నట్టు పేర్కొన్నారు. గల్లంతైన వారి కోసం నదిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కొమ్రభీం జిల్లా చింతలమానేపల్లి గూడెం వద్ద గల ప్రాణహిత నదిలో ప్రమాదం జరిగింది. సంతకెళ్తుండగా ప్రమాదం.. నదిలో పడవ బోల్తా,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33yCK0N
ప్రాణహిత నదిలో పడవ బోల్తా, గల్లంతు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల కోసం గాలింపు..
Related Posts:
Lockdown: కాంగ్రెస్ లీడర్ కొడుకు పెళ్లి, ఢాం ఢూమ్, మాస్క్ లేదు, చింతకాయి లేదు, కరోనా భయం లేదు !బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) ను అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా మొత్తం లాక్ డౌన్ అమలులో ఉందని, లా… Read More
మొన్న కాకులు,కుక్కలు .. ఇప్పుడు గబ్బిలాలు ... గుట్టలుగా చనిపోతున్న వైనం ..టెన్షన్ లో జనందేశ వ్యాప్తంగా కరోనా ప్రతాపం చూపుతుంది . కరోనా విజృంభిస్తున్న వేళ వివిధ రాష్ట్రాల్లో వింత పరిస్థితులు ప్రజలను టెన్షన్ పెడుతున్నాయి. కొత్త భయాలు కూడా ప… Read More
వీడియో వైరల్ : హాస్పిటల్లో రిషి కపూర్ చివరి క్షణాలు..కంటతడిపెట్టుకున్న ఫ్యాన్స్సినీ ఇండస్ట్రీని వరస మరణాలు శోకసంద్రంలోకి నెట్టివేస్తున్నాయి. నిన్న ప్రముఖ నటుడు ఇర్ఫాన్ఖాన్ మృతి చెందిన కొన్ని గంటలకే మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి… Read More
షాకింగ్ వీడియో : పట్టపగలు,బాల్కనీలో రెచ్చిపోయిన జంట..లాక్ డౌన్ కారణంగా చాలామంది జనాలు పనీ పాటా లేక ఇంట్లో బోర్గా ఫీల్ అవుతున్నారు. ఇన్నాళ్లు మెషీన్లా పరిగెత్తి ఉద్యోగ హడావుడిల్లో మునిగిపోయినవారికి లాక్… Read More
ఏపీలో రెండు రోజుల్లో భారీగా కరోనా బాధితుల డిశ్చార్జ్ లు- ప్రభుత్వం అంచనా..ఏపీలో కరోనా వైరస్ కేసులపై ప్రభుత్వం తాజాగా నిర్వహించి సమీక్షలో పలు ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చాయి. ఇందులో గత రెండు రోజులుగా ఏపీలో కరోనా వైరస్ మరణాలు న… Read More
0 comments:
Post a Comment