Monday, October 19, 2020

లోకేష్ పర్యటనలో 'జై జగన్..' నినాదాలు.. రెచ్చగొడుతున్నారన్న టీడీపీ... రంగంలోకి పోలీసులు...

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు కోనసీమలో పంట నష్టంతో పాటు పలు ప్రాంతాలు ముంపుకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సోమవారం(అక్టోబర్ 19) తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం ,ఉప్పాడ కొత్తపల్లి, అనపర్తి నియోజకవర్గాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. లోకేష్ పర్యటన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FIABtJ

Related Posts:

0 comments:

Post a Comment