Monday, October 19, 2020

ఏపీలో కరోనా @ 2918, 7.86 లక్షలకు చేరిన మొత్తం కేసులు, 24 మంది మృతి..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయం కంటిన్యూ అవుతోంది. టెస్టులు పెరుగుతున్న కేసులు కూడా వస్తోన్నాయి. అయితే గతంలో మాదిరిగా 10 వేల చొప్పున కాక.. 2 నుంచి 3 వేల వరకు వస్తున్నాయి. గత 24 గంటల్లో కూడా 3 వేల వరకు కేసులు వచ్చాయి. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. 4వ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31mY7E8

Related Posts:

0 comments:

Post a Comment