Monday, October 19, 2020

Coronavirus: ఉప ముఖ్యమంత్రి కొడుక్కి సీరియస్, విమానంలో హైదరాబాద్ షిఫ్ట్, ఫ్యామిలీలో 8 మంది !

హైదరాబాద్/ బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గోవింద కరజోళ కుటుంబ సభ్యులు హడలిపోయారు. ఉప ముఖ్యమంత్రి గోవింద కరజోళ కుటుంబ సభ్యులు 8 మంది కరోనా వైరస్ (COVID-19) వైద్యపరీక్షలు చేయించుకోవడంతో అందరూ ఆ మహమ్మారి బారినపడ్డారు. ఉప ముఖ్యమంత్రి గోవింద కరజోళ కుమారుడు డాక్టర్ గోపాల్ కరజోళ (43) కు కోవిడ్ 19 పాజిటివ్ అని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35gSus2

Related Posts:

0 comments:

Post a Comment