ఏం జరిగిందో తెలియదు, ఏ కష్టమొచ్చిందో క్లారిటీ లేదు. కానీ బంగారు భవిష్యత్ ఉన్న ఓ విద్యార్థిని ఆసువులు బాసింది. తన హాస్టల్లోనే ఉరేసుకొని ఊపిరి తీసుకుంది. తమిళనాడులో జరిగిన ఈ ఘటన కలకలనికి గురిచేసింది. తమ తోటి విద్యార్థిని చనిపోయిందనే విషయం తెలుసుకొని విద్యార్థులు షాక్నకు గురయ్యారు. కత్తితో బెదిరించి, ఆపై అఘాయిత్యం.. ఎనిమిదేళ్ల చిన్నారిపై...
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37RF2eQ
Sunday, December 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment