తెలంగాణలో పొలిటికల్ హీట్ రాజేసిన దుబ్బాక ఉపఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం(అక్టోబర్ 19)తో ముగిసింది. అంతిమంగా 23 మంది అభ్యర్థులు ఉపఎన్నిక బరిలో నిలిచారు. ఇందులో 8 మంది ఆయా పార్టీ గుర్తులపై పోటీ చేస్తుండగా... 15 మంది స్వతంత్రులు ఉన్నారు. నిజానికి మొత్తం 46 నామినేషన్లు దాఖలవగా చివరి నిమిషంలో 11 మంది ఉపసంహరించుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H8dM3o
దుబ్బాక బైపోల్ : బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు... ఫైనల్ లిస్ట్ ఇదే...
Related Posts:
లండన్లో భారత జాతీయజెండాకు అవమానం: జెండాను తగులబెట్టిన ఖలిస్తాన్ మద్దతుదారులులండన్లో భారత త్రివర్ణ పతాకానికి అవమానం జరిగింది. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత హైకమిషన్ కార్యాలయం బయట… Read More
ఎన్నికలు అంటే అందాలపోటీలు కాదు: ప్రియాంక గాంధీపై సుశీల్ మోడీపాట్నా: ఎన్నికలు అంటే అందాల పోటీలు కాదని బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీని ఉద్దేశిం… Read More
కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై రామ్ చరణ్ సతీమణి పోటీ? స్పందించిన ఉపాసనహైదరాబాద్: ప్రముఖ నటుడు రామ్ చరణ్ తేజ సతీమణి ఉపాసన కొణిదెల వచ్చే లోకసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరఫున పోటీ చేయనుందని సోషల్ మీడియాలో ప్… Read More
ఎచట బాబు వ్యతిరేక గళం వినిపించునో అచట విజయుడు వాలి పోవును..!! వైసీపిలో ఆయనకు కొత్త కొలువు..!!అమరావతి/ హైదరాబాద్ : వైయస్ఆర్ సీపిలో విజయసాయి రెడ్డి కీలక రాజకీయాలు నెరపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అదికార పార్టీకి వ్యతిరేకం… Read More
నా హిందూ భార్యపై చేయివేశా, ఏం చేసుకుంటావో చేసుకో: కేంద్రమంత్రికి ఫోటో పెట్టి సవాల్బెంగళూరు/న్యూఢిల్లీ: కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గతంలో చేసిన ఓ కామెంట్ను సమర్థించుకునే క్రమంలో కర్ణాటక కాంగ్ర… Read More
0 comments:
Post a Comment