తెలంగాణలో పొలిటికల్ హీట్ రాజేసిన దుబ్బాక ఉపఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం(అక్టోబర్ 19)తో ముగిసింది. అంతిమంగా 23 మంది అభ్యర్థులు ఉపఎన్నిక బరిలో నిలిచారు. ఇందులో 8 మంది ఆయా పార్టీ గుర్తులపై పోటీ చేస్తుండగా... 15 మంది స్వతంత్రులు ఉన్నారు. నిజానికి మొత్తం 46 నామినేషన్లు దాఖలవగా చివరి నిమిషంలో 11 మంది ఉపసంహరించుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H8dM3o
దుబ్బాక బైపోల్ : బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు... ఫైనల్ లిస్ట్ ఇదే...
Related Posts:
తెలంగాణ పోలీసులను ఆశ్రయించిన వివేకా కుమార్తె : ఏమని ఫిర్యాదు చేసారంటే..!వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రదానాధికారిని..కేంద్ర ఎన్నికల సంఘాన్ని… Read More
ఢిల్లీని యాచించం, శాసిస్తాం : ప్రాంతీయ పార్టీలదే కీ రోల్ అన్న కేటీఆర్హైదరాబాద్ : కాంగ్రెస్, బీజేపీలపై మరోసారి విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్ధాలవుతోన్నా మారుమ… Read More
ఐదవ లిస్టు విడుదల: పట్టణంతిట్ట అభ్యర్థిని ఫైనల్ చేసిన బీజేపీ...తెలంగాణలో ఆరు సీట్లు ప్రకటనఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులుగా బీజేపీ తమ ఐదవ జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు సంబంధించి 6 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా..… Read More
లోహియాకు ద్రోహం చేయడమే : కాంగ్రెస్తో ఆర్జేడీ జట్టుకట్టడంపై మోదీన్యూఢిల్లీ : మండుటెండలో ఎన్నికల హీట్ పీక్ స్టేజీకి చేరిపోయింది. ప్రజలను ఆకట్టుకునేందుకు నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. ఎన్నికల వేళ .. ఎత్తుకి పై ఎత్… Read More
పవన్ ఇలా..నాగబాబు అలా : ఫొటోలు..వీడియో లతో సహా నిలదీసిన వైసిపి నేతలు..!తెలంగాణ ప్రజలు -ఆంధ్ర ప్రజల మధ్య విద్వేషాలు పెంచేలా పవన్ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విరుచుకు పడ్డారు వైసిపి నేతలు. ఎన్నికల ప్రచారం లో పవన్… Read More
0 comments:
Post a Comment