పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని సైతం తాకిన విషయం తెలిసిందే... బెంగాల్ నిరసనకారులు పెద్ద ఎత్తున రైళ్లను సైతం తగులబెట్టారు. రైల్వే స్టేషన్లోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బెంగాల్ సెగ ప్రస్తుతం రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలను కూడ తాకాయి. దీంతో బెంగాల్ గుండా ప్రయాణించే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35oQqxe
తెలుగు రాష్ట్రాల ప్రజలకు పౌరసత్వ ఎఫెక్ట్... పలు రైళ్ల రద్దు
Related Posts:
లఖీమ్పూర్ ఘటన: సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ, జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో..ఉత్తరప్రదేశ్ లఖీమ్పూర్ ఘటన చర్చకు దారితీసింది. నిరసన చేస్తోన్న రైతులపై వాహనం వెళ్లనీయడం.. తర్వాత జరిగిన ఉద్రిక్తతలతో 8 మంది వరకు చనిపోయారు. ఘటనపై సర్… Read More
అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ పచ్చి అబద్ధాలు: బండి సంజయ్ ఫైర్, పింఛన్ల సంగతేంటని విజయశాంతిహైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ పచ్చి అబద్దాలు… Read More
హైకోర్టులో సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్ : కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి-నాని సైతం : రఘురామ..!!ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ రాజు ఇప్పుడు హైకోర్టు ఆశ్రయించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కొద్ది నెలల క్రితం సీఎం జ… Read More
ఉగ్రవాద దేశం: యూఎన్ వేదికగా పాకిస్థాన్ను ఏకిపారేసిన భారత్న్యూయార్క్: మరోసారి అంతర్జాతీయ వేదికపైగా భారత్ చేతిలో చావుదెబ్బతింది పాకిస్థాన్. ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్కు భారత్… Read More
బతుకమ్మ పండుగ చరిత్ర .. 12 వ శతాబ్దం నుండే బతుకమ్మ, ప్రాచుర్యంలో ఎన్నో విశేషమైన కథలు!!బతుకమ్మ తెలంగాణ ప్రాంతానికి సొంతమైన, శక్తివంతమైన పండుగ. మహిళలు మాత్రమే విశేషంగా జరుపుకునే పండుగ. తెలంగాణా రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో ప్రత్యేకంగా పెర… Read More
0 comments:
Post a Comment