Sunday, December 15, 2019

తెలుగు రాష్ట్రాల ప్రజలకు పౌరసత్వ ఎఫెక్ట్... పలు రైళ్ల రద్దు

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాన్ని సైతం తాకిన విషయం తెలిసిందే... బెంగాల్ నిరసనకారులు పెద్ద ఎత్తున రైళ్లను సైతం తగులబెట్టారు. రైల్వే స్టేషన్‌లోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బెంగాల్ సెగ ప్రస్తుతం రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలను కూడ తాకాయి. దీంతో బెంగాల్ గుండా ప్రయాణించే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35oQqxe

Related Posts:

0 comments:

Post a Comment