Tuesday, October 5, 2021

అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ పచ్చి అబద్ధాలు: బండి సంజయ్ ఫైర్, పింఛన్ల సంగతేంటని విజయశాంతి

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారంటూ దుయ్యబట్టారు బండి సంజయ్. దళితబంధుపై చర్చ సందర్భంగా సుదీర్ఘ వివరణ ఇచ్చిన సీఎం కేసీఆర్‌ పలు అంశాలపై స్పందించిన విషయం తెలిసిందే. 

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lb2psA

0 comments:

Post a Comment