ఉత్తరప్రదేశ్ లఖీమ్పూర్ ఘటన చర్చకు దారితీసింది. నిరసన చేస్తోన్న రైతులపై వాహనం వెళ్లనీయడం.. తర్వాత జరిగిన ఉద్రిక్తతలతో 8 మంది వరకు చనిపోయారు. ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా స్పందించింది. ఇన్సిడెంట్ గురించి ఎవరూ పిటిషన్ ఫైల్ చేయకున్నా.. సుమోటోగా కేసు విచారణకు స్వీకరించింది. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3AiNSzo
Wednesday, October 6, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment