Sunday, December 15, 2019

సార్! మా నాన్న జీతం పెంచండి: ముఖ్యమంత్రికి ఆరేళ్ల చిన్నారి లేఖ, ఇంకా ఏం రాసిందంటే?

ముంబై: తమ తండ్రి జీతం పెంచాలంటూ ఓ ఆరేళ్ల చిన్నారి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికే లేఖ రాయడం విశేషం. తక్కువ జీతం కారణంగా తన తండ్రి ఎక్కువ సమయం విధుల్లో ఉంటూ తనతో గడపడం లేదంటూ ఆ లేఖలో తన ఆవేదనను వ్యక్తం చేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36E4ymt

Related Posts:

0 comments:

Post a Comment