మూడు రాజధానుల ప్రతిపాదనతో వైసీపీ ప్రభుత్వం అమరావతిలో యుద్ద వాతావరణం తీసుకొచ్చిందని మాజీ మంత్రి,టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. కేబినెట్ మీటింగ్ పేరుతో 29 గ్రామాల్లో అప్రకటిత ఎమర్జెన్సీ తీసుకొచ్చారని ఆరోపించారు. విధి విధానాలను ప్రశ్నిస్తే జగన్ తట్టుకోలేకపోతున్నారని,అణచివేతతోనే అధికారాన్ని చలాయిస్తున్నారని విమర్శించారు. ఓట్లు వేసినవాళ్లనే కాళ్లతో తొక్కుకుంటూ వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2t2GWt9
'పోలీసుమయంగా అమరావతి.. అప్రకటిత ఎమర్జెన్సీ..'
Related Posts:
సీఏఏ వ్యతిరేక ఆందోళనల హైజాక్కి స్కెచ్.. ఆత్మాహుతి దాడులకు కుట్ర.. ఆ ఇద్దరే..దేశ రాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను హైజాక్ చేసి ఆత్మాహుతి దాడులకు పాల్పడాలని ప్లాన్ చేస్తున్న ఓ జంటను పోలీ… Read More
టీడీపీకి డబుల్ చెక్: అటు బిగ్ షాట్ అంబానీ..ఇటు బీసీ ఓటుబ్యాంకు: జగన్ వ్యూహం వెనుక.. !అమరావతి: వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అంటే బహుశా ఇదేనేమో..!. తన గడప తొక్కి వచ్చిన అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కోరికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ … Read More
27 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసి.. ఆపై పెళ్లాడిన 103 ఏళ్ల వృద్దుడు.. ఎలా వర్కౌట్ అయిందంటే..ప్రేమ ఎప్పుడు ఎవరికి ఎలా పుడుతుందో చెప్పడం కష్టమని కవులు రాస్తుంటారు. ఈ ఫొటోలోని జంట విషయంలోనూ అదే జరిగింది. ఆమెకు 27 ఏళ్లు.. బాగా చదువుకుంది కూడా. అత… Read More
అమరావతిలో జగన్ కు అనుకూలంగా ..బహుజన పరిరక్షణా సమితిఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఒక పక్క రాజధాని అమరావతిలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆందోళనలు కొనసాగుతుంటే ఇప్పుడు రాజధాని గ్రామాల్ల… Read More
సెబీలో 147 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసిస్టెంట్ మేనేజర్ గ… Read More
0 comments:
Post a Comment