Thursday, December 26, 2019

'పోలీసుమయంగా అమరావతి.. అప్రకటిత ఎమర్జెన్సీ..'

మూడు రాజధానుల ప్రతిపాదనతో వైసీపీ ప్రభుత్వం అమరావతిలో యుద్ద వాతావరణం తీసుకొచ్చిందని మాజీ మంత్రి,టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. కేబినెట్ మీటింగ్ పేరుతో 29 గ్రామాల్లో అప్రకటిత ఎమర్జెన్సీ తీసుకొచ్చారని ఆరోపించారు. విధి విధానాలను ప్రశ్నిస్తే జగన్ తట్టుకోలేకపోతున్నారని,అణచివేతతోనే అధికారాన్ని చలాయిస్తున్నారని విమర్శించారు. ఓట్లు వేసినవాళ్లనే కాళ్లతో తొక్కుకుంటూ వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2t2GWt9

Related Posts:

0 comments:

Post a Comment