మూడు రాజధానుల ప్రతిపాదనతో వైసీపీ ప్రభుత్వం అమరావతిలో యుద్ద వాతావరణం తీసుకొచ్చిందని మాజీ మంత్రి,టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. కేబినెట్ మీటింగ్ పేరుతో 29 గ్రామాల్లో అప్రకటిత ఎమర్జెన్సీ తీసుకొచ్చారని ఆరోపించారు. విధి విధానాలను ప్రశ్నిస్తే జగన్ తట్టుకోలేకపోతున్నారని,అణచివేతతోనే అధికారాన్ని చలాయిస్తున్నారని విమర్శించారు. ఓట్లు వేసినవాళ్లనే కాళ్లతో తొక్కుకుంటూ వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2t2GWt9
'పోలీసుమయంగా అమరావతి.. అప్రకటిత ఎమర్జెన్సీ..'
Related Posts:
తెలంగాణ విధాత జయశంకర్ సార్ : కోదండరాంహైదరాబాద్ : జయశంకర్ సార్ అంటే ఓ శక్తి అన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. తెలంగాణ ఉద్యమాన్ని వెనుకుండి నడిపించిన ధీరుడని కొనియాడారు. ఆయన సారథ… Read More
ఆర్టికల్ 370 రద్దును రాహుల్ వ్యతిరేకిస్తే... ఎంపీలు మద్దతు ఇస్తారు...!కాంగ్రెస్ పార్టీకి ఇటివల షాక్ మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో ఓటమి పాలై పలు రాష్ట్రాల్లో సైతం అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే ఈ నేపథ… Read More
లోక్సభలో చప్పట్ల మోత.. మోడీ ప్రశంసలు.. లడఖ్ యువ ఎంపీ మాట్లాడుతుంటే..!ఢిల్లీ : టాలెంట్ ఉంటే చాలు ప్రోత్సహించడానికి వెనుకడుగు వేయబోరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అలా బీజేపీలో ఎంతోమంది యువకులను గుర్తించి మొన్నటి లోక్సభ ఎన్… Read More
మహిళా పబ్లిక్ ప్రాసిక్యూటర్ దారుణ హత్య.. రెండు నెలల్లో మూడో మర్డర్..!లక్నో : నేరస్థులు రెచ్చిపోతున్నారు. ఛాయ్ తాగినంత ఈజీగా హత్యలు చేస్తున్నారు. అమాయకుల నుంచి మేధావుల దాకా పొట్టనబెట్టుకుంటున్నారు. ముందు వెనకా ఏమీ ఆలోచిం… Read More
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో పిటిషన్.. బుధవారం విచారణన్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని నిషేధిస్తూ ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీనిని నిరసిస్తూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవ… Read More
0 comments:
Post a Comment