హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతికి అడ్డుకట్ట పడట్లేదు. పాజిటివ్ కేసుల వెల్లువ ఎప్పట్లాగే కొనసాగుతోంది. వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. జిల్లాలతో పోల్చుకుంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరోనా తీవ్రత అత్యధికంగా ఉంటోంది. జీహెచ్ఎంసీ పరిధి సహా రంగారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్ అర్బన్, కరీంనగర్ జిల్లాల్లో కేసుల ఉధృతి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PeFjAj
కరోనా..అన్ కంట్రోల్: తెలంగాణలో మరోసారి భారీగా కేసులు: ఆ అయిదారు జిల్లాల్లో తీవ్రంగా
Related Posts:
పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనదిడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
జ్యోతి ఉదంతం మర్చిపోకముందే.. మంగళగిరిలో మరో గ్యాంగ్ రేప్.. చినకాకానిలో అఘాయిత్యం..ఆంధ్రప్రదేశ్లో దిశ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా మృగాళ్ల వేట కొనసాగుతూనేఉంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో వారం రోజుల వ్యవధిలోపే మరో మహిళపై గ్యాంగ్ … Read More
సిలికాన్ వ్యాలీ లాంటి హైదరాబాద్లో ఆ సాఫ్ట్వేర్ లేదా?: నారాయణ, శ్రీచైతన్య.. జీవోల ఇష్యూపై హైకోర్టుహైదరాబాద్: నారాయణ, చైతన్య కాలేజీలకు సంబంధించిన వ్యవహారంపై ఇంటర్ బోర్డు సమర్పించిన నివేదికపై సోమవారం విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ… Read More
‘ఆ భయంతోనే చంద్రబాబు మొహం చాటేశారు! ఆర్థిక ప్యాకేజీతో పవన్ కళ్యాణ్ మౌనం’అమరావతి: ఐటీ శాఖ ఇచ్చిన ప్రెస్ నోట్ను క్షుణ్ణంగా చదివితే అసలు బండారం బయటపడుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. తాడేపల్లి వైఎస్స… Read More
తిరుమల శ్రీవారి మెట్లపై నెత్తుటి మరకలు.. 270వ మెట్టు దగ్గర భీకర దృశ్యం.. భయాందోళనలో భక్తులు..ప్రఖ్యాత తిరుమలలో బ్రహ్మాండనాయకుడి దర్శనం కోసం మెట్లమార్గంలో వెళ్లిన భక్తులు.. అక్కడి భీకర దృశ్యాన్ని చూసి భయపడిపోయారు. చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు… Read More
0 comments:
Post a Comment