పరస్పర అంగీకారంతో ఇష్టపూర్తిగా చేసేది సహజీవనం. కానీ ఏకపక్షంగా ఒక్కరికే నచ్చనట్లు సాగేది బలవంతపు కాపురం. అందుచేత, కరోనా మహమ్మారి విషయంలో రాజకీయ నేతలు తరచూ చెబుతోన్న మాటను ఇక సవరించుకోవాలేమో. పిలవని అతిథిగా ప్రవేశించి, భూగోళాన్ని చాపచుట్టేసిన భయానక వైరస్.. ఇప్పుడప్పుడే రూపుమాసిపోదని, దాని ప్రభావం దశాబ్దాలపాటు కొనసాగుతుందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) సంచలన ప్రకటన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33gxmCX
షాకింగ్: కరోనాతో బలవంతపు కాపురమే - దశాబ్దాలపాటు వైరస్ ప్రభావం - WHO సంచలన ప్రకటన..
Related Posts:
‘జగన్ సర్కారు తప్పుడు ప్రచారం’: జనసేన ఆఫీస్లో పవన్ కళ్యాణ్, భారీగా పోలీసుల మోహరింపుఅమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తాము అభివృద్ధి వికేంద్రీకరణ కోరుతున్నాం కానీ.. … Read More
చంద్రబాబులా బతకడం కంటే.. వైఎస్సార్ లాంటి చావే గొప్పది.. అదే నా కోరిక: మంత్రి కొడాలి నాని‘‘రాజశేఖర్ రెడ్డి మరణం గురించి మాట్లాడే సన్నాసులు, మూర్ఖులకు ఒక విషయం చెప్పదల్చుకున్నా. నాకే గనుక గొప్ప పేరొచ్చి, నా పిల్లలు ఉన్నత స్థానానికి వెళతారంట… Read More
Hang them one by one: చట్టం ఏమైనా ఆటబొమ్మనా, ఉరి వాయిదాకోసమే పిటిషన్లు: నిర్భయ తల్లినిర్భయ దోషులు చట్టంతో ఆటలాడుకుంటున్నారని తల్లి ఆశాదేవి ధ్వజమెత్తారు. చట్టం ఏమైనా ఆట బొమ్మనా అని ఆమె ప్రశ్నించారు. ఒక్కో దోషి చట్టంతో గేమ్స్ ప్లే చేస్త… Read More
పయ్యావుల వర్సెస్ బుగ్గన: సీఆర్డీఏ పరిధిలో భూమి కొనుగోలుపై మాటల యుద్ధం, విచారణకు సిద్ధంమూడు రాజధానుల బిల్లుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాడీ వేడీ చర్చ జరిగింది. రాజధాని ప్రాంతం ఇక్కడే వస్తోందని తెలుసుకొని టీడీపీ ముఖ్య నేతలు భూములు కొనుగోలు… Read More
పుల్వామాలో ఉగ్రదాడి.. సీఆర్పీఎఫ్ జవాన్లపై బాంబులతో విరుచుకుపడ్డ ముష్కరులుజమ్మూకాశ్మీర్ లో పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండే పుల్వామా మరోసారి వణికిపోయింది. జిల్లాలోని నేవా గ్రామంలోగల సీఆర్పీఎఫ్ క్యాంపుపై టెర్రరిస్టులు దాడిక… Read More
0 comments:
Post a Comment