ఒకవైపు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూనే, మరోవైపు తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్. కోల్ కతా కేంద్రంగా కొద్దిరోజులుగా సాగిన అన్ని ఆందోళనల్లో నుస్రత్ పాల్గొన్నారు. టీఎంసీ చీఫ్, వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీతో కలిసి వేదిక పంచుకున్నారు. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PYWJCv
Thursday, December 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment