న్యూఢిల్లీ: లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద మూడు నెలలుగా కొనసాగుతోన్న ఉద్రిక్త పరిస్థితులను పూర్తిగా చల్లార్చే దిశగా భారత్ మరో అడుగు ముందుకేసింది. సరిహద్దు వివాదంపై చైనాతో మరోసారి చర్చలకు సిద్ధపడింది. ఈ రెండు దేశాల మధ్య లెప్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల భేటీ కాస్సేపట్లో ఆరంభం కాబోతోంది. వాస్తవాధీన రేఖకు అవతల చైనా భూభాగంపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31cT8or
ఆ కీలక ప్రాంతంలో ఇంకా అలాగే: ఈ సారి ఛాన్స్ తీసుకున్న చైనా: తమ భూభాగంపై: కాస్సేపట్లో చర్చలు
Related Posts:
ఒకవైపు వడగాలులు.. మరోవైపు మెదడువాపు రోగులు.. బీహార్లో పిట్టల్లా రాలుతున్న జనం..పాట్నా : బీహార్లో పరిస్థితులు దారుణంగా మారాయి. మండే ఎండలు ఒకవైపు.. ప్రబలుతున్న వ్యాధులు మరోవైపు ప్రజల ప్రాణాలు కబళిస్తున్నాయి. వడగాలులకు ఇప్పటి వరకు … Read More
జేసీ బ్రదర్స్ కు ఒకటో నంబర్ హెచ్చరికలు..! తప్పుచేస్తే తాట తీస్తామంటున్న వైసిపి నేతలు..!!అమరావతి/హైదరాబాద్ : రాజకీయాల్లో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయంటే ఇదే.. ఏపీలో ఎన్నికల వేడి ముగిసినా ఆ పాతకక్షల వేడి మాత్రం చల్లారడం లేదు. అనంతపురం జి… Read More
కోమటి రెడ్డి పై కాంగ్రెస్ క్రమశిక్షణా చర్యలు..!అంతకన్నా ముందే రాజీనామా యోచనలో రాజగోపాల్..!!హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిపై ఆ పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో… Read More
ఫాదర్స్ డే రోజు కాలయముడైన తండ్రి.. పెళ్లి చేసుకోను అన్నందుకు..షాజహాన్పూర్ : ప్రపంచంలో పిల్లలంతా ఫాదర్స్ డే సంబురాల్లో మునిగిపోతే ఆ అమ్మాయి మాత్రం కన్నతండ్రి గుర్తొస్తే భయంతో వణికిపోతోంది. పెళ్లి చేసుకోనన్న పాపాన… Read More
ప్రతి క్షణం పిల్లల ధ్యాసే .. వారి ఎదుగుదలే నిజమైన సంతృప్తి ...డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 94406 11151 నడిచే నారాయణుడే నాన్న,ఈ సృష్టిని పరిచయం చేసిన నాన్నకు పాదాభివందనం.అమ్మ ప్రాణం పోసి … Read More
0 comments:
Post a Comment