ఏపీ మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం ఒరిగిందో చెప్పాలని, చంద్రబాబు విధానాలు నచ్చకనే ప్రజలు ఆయన ఇంట్లో కూర్చోబెట్టారని విమర్శలు గుప్పించారు. టీడీపీ నేతలే ఇసుకను దోచుకుతిన్నారని అన్న బొత్స సత్యనారాయణ టిడిపి నేతలు ఇసుక విషయంలో కూడా ప్రభుత్వం పైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DdnoUN
చంద్రబాబును ఇంట్లో కూర్చోబెట్టింది అందుకే...ప్రభుత్వానికి కాస్త టైమ్ కావాలన్న మంత్రి బొత్సా
Related Posts:
పోలవరం కేసులో ట్విస్ట్- తప్పుకున్న జస్టిస్ లావు నాగేశ్వరరావు- అసలేం జరిగింది ?పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో పొరుగు రాష్ట్రాలతో ఓవైపు ఏపీ ప్రభుత్వం పోరాటం కొనసాగుతోంది. మరోవైపు కేంద్రంతో నిధుల కోసం మరో పోరాటం కొనసాగుతోంది. ఇ… Read More
టిడిపిని గెలిపించాలని కోరేందుకు తాను తిరుపతికి రాలేదన్న చంద్రబాబు , ఎందుకు వచ్చారో తెలుసా !!టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో అధికార వైసీపీ పై నిప్పులు చెరిగారు. జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభు… Read More
అమరావతికికి మరో ఝలక్- కొత్త రుణాలకు బ్యాంకుల నో- పాత ప్రాజెక్టులతో మెలికఏపీ రాజధాని అమరావతికి కష్టాలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా శాసన రాజధానిగా ప్రభుత్వం అభివృద్ధి చేయాలని భావిస్తున్న అమరావతిలో కొత్త … Read More
యూఎస్లో ఇండియన్ టెక్కీ దంపతులపై ఘాతుకం: ఒంటిపై: బాల్కనీలో నాలుగేళ్ల చిన్నారి ఏడుస్తూవాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. భారత్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఆయన భార్య అనుమానాస్పద స్థితిలో మరణించారు. వ… Read More
పుల్వామాలో మళ్లీ కాల్పుల మోత -భీకర ఎన్కౌంటర్లు -ఐదుగురు ఉగ్రవాదులు హతం -జవాన్లకూ గాయాలుపాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండే జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో భీకర ఎన్ కౌంటర్లు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ఘటనల్లో మొత్తం ఐదుగుర… Read More
0 comments:
Post a Comment