పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండే జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో భీకర ఎన్ కౌంటర్లు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ఘటనల్లో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా బలగాలకు చెందిన నలుగురు జవాన్లు కూడా గాయపడ్డారు. అధికారులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి.. అమెరికాలో మరో దారుణం: టెక్సాస్ కాల్పుల్లో ప్రాణనష్టం -గన్ కల్చర్పై జో బైడెన్ సంచలన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OB2Ajq
Thursday, April 8, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment