టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో అధికార వైసీపీ పై నిప్పులు చెరిగారు. జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం చేసింది గోరంత, దోచింది కొండంత అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అరాచక శక్తులను అడ్డుకునే ఆయుధం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. టిడిపిని గెలిపించాలని కోరేందుకు తాను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OyzKA5
టిడిపిని గెలిపించాలని కోరేందుకు తాను తిరుపతికి రాలేదన్న చంద్రబాబు , ఎందుకు వచ్చారో తెలుసా !!
Related Posts:
భారత్ చైనాల మధ్య చర్చలు మంచి ఫలితాలు ఇస్తాయా..? రాజకీయ జోక్యం ఉండాల్సిందేనా..?భారత్ చైనా వాస్తవాధీన రేఖ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో చర్చలు జరపాలని భావించాయి రెండు దేశాలు. ఈ క్రమంలోనే చర్చల ద్వారా సానుకూలమైన ఫలితం వస… Read More
రోజురోజుకూ రాటుదేలుతున్న సంచయిత.. బాబాయ్ పై ప్రతీకారమే లక్ష్యంగా జేజమ్మ అడుగులు.....గతేడాది ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు విజయనగరంలోని చారిత్రక మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ గా అర్ధరాత్రి జీవోలతో బీజేపీ యువ నేత సంచైత గజపతిరా… Read More
చైనా గోతులు తవ్వుతోందా?: ఒకవంక చర్చలు..మరోవంక భారీగా సైనిక శిబిరాలు: వాస్తవాధీన రేఖ వద్దన్యూఢిల్లీ: భారత్తో నెలకొన్న సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి చైనా ముందుకొచ్చింది. దీనికి అనుగుణంగా కేంద్రపాలిత ప్రాంతమైన లఢక్ స… Read More
భూమా నాగిరెడ్డి బతికుంటే అఖిల చెంప పగిలేది .. రసవత్తరంగా భూమా అఖిల,ఏవీ సుబ్బారెడ్డి ఎపిసోడ్కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ రాజకీయం రసవత్తరంగా మారుతుంది. రాజకీయంగా చాలా ఆసక్తికరంగా భూమా అఖిల,ఏవీ సుబ్బారెడ్డి ఎపిసోడ్ మారుతుంది. నేతల మధ్య మాటల యుద్ధాలు… Read More
ఏడాదిలో ఒక్క ఆలయం కూడా పున:నిర్మించలేదు, వైరస్ వ్యాప్తికి మంత్రే కారణం: జనసేనఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన విమర్శలు గుప్పించింది. అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతోన్న.. కూల్చిన ఆలయాలు ఎందుకు పున:నిర్మించలేదని ప్రశ్నించింది. ఆలయా… Read More
0 comments:
Post a Comment