వరంగల్ నగరంలో అత్యాచారం, హత్యకు గురైన యువతి కేసులో పోలీసులు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. జిల్లాకు చెందిన యువకుడితో... హత్యకు గురైన మానస ఆరునెలలుగా ప్రేమాయణం కొనసాగిస్తుందని పోలీసులు గుర్తించారు. తన పుట్టిన రోజు కావడంతో గుడికి వెళ్లి వస్తానని చెప్పిన యువతి ప్రియుడితో కలిసి వెళ్లిందని పోలీసులు వివరించారు. ఈ నేపథ్యంలోనే ప్రియుడు నమ్మించి ఆమెపై అత్యాచారం చేసి అనంతరం హత్యకు గురిచేసినట్టుగా పోలీసులు వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33rDJ2V
ప్రియుడే హంతకుడు...!! శవానికి కొత్తబట్టలు... వరంగల్ యువతి హత్య మిస్టరీ
Related Posts:
5న అయోధ్యకు మోదీ వెంట అద్వానీ.. బాబ్రీ మసీదు కేసులో 24న విచారణ..ప్రఖ్యాత అయోధ్య నగరంలో ప్రతిష్టాత్మకంగా రామ మందిరం నిర్మాణానికి ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఆగస్టు 5న రామజన్మభూమి వద్ద భూమిపూజతో పనులు ప్రారంభించనున్నట్ల… Read More
మమతా బెనర్జీ కీలక నిర్ణయం- ఇక వారానికి రెండు రోజులు లాక్ డౌన్...పశ్చిమబెంగాల్లో కరోనా వ్యాప్తి విస్తృతంగా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో సాధారణ వ్యాప్తి దాటి సామాజిక వ్యాప్తి కూడా జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో … Read More
ఏపీలో కరోనా కల్లోలం: వారంలో 20 వేల పాజిటివ్ కేసులు, దేశంలో కరోనా కేసుల్లో ఐదో స్థానం..ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజు 5 వేల 41 కేసులు నమోదవడంతో ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు మహారాష్ట్ర, … Read More
వైసీపీ యువనేత బర్త్ డే వేడుకతో 45 మందికి కరోనా పాజిటివ్, సామాన్యులకే నిబంధనలా, లోకేశ్ ఫైర్వైసీపీ యువనేత బర్త్ డే పార్టీలో కరోనా కలకలం రేగింది. 45 మందికి పాజిటివ్ రావడంతో హై టెన్షన్ నెలకొంది. మరికొందరీ ఫలితాలు రావాల్సి ఉంది. ఈ క్రమంలో అధికార… Read More
పులివెందులలో సీబీఐ దర్యాప్తు- వివేకా కుటుంబ సభ్యుల వాంగ్మాలం సేకరణ..మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు నాలుగో రోజుకు చేరుకుంది. ఇప్పటికే మూడురోజులుగా పులివెందులలో మకాం వేసిన సీబీఐ అధికారుల బృ… Read More
0 comments:
Post a Comment