ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజు 5 వేల 41 కేసులు నమోదవడంతో ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు మహారాష్ట్ర, తమిళనాడు తప్ప మిగతా రాష్ట్రాల్లో 5 వేల పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలే. గత 4 రోజుల్లో ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 7.9 శాతం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZMiSZi
ఏపీలో కరోనా కల్లోలం: వారంలో 20 వేల పాజిటివ్ కేసులు, దేశంలో కరోనా కేసుల్లో ఐదో స్థానం..
Related Posts:
శ్రీలంక పేలుళ్లలో కీలక పాత్రదారులు, సంపన్న కుటుంభికులుఆత్మహుతి దాడులను చేయించేందుకు , ఉగ్రవాద దిశగా ఆకర్షించేందకు ఆర్ధికంగా వెనకబడిన కుటుంభాలతో పాటు ఇతర సామాజిక కారణాలు ఆసరాగా చేసుకుని తమవైపుకు తిప్పుకుంట… Read More
ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీవాల్యుయేషన్! తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం!హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాలపై ఆందోళనల నేపథ్యంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ఉచితంగా రీ వెరిఫికే… Read More
ప్రియాంక వారణాసి ఫైట్పై తొలగని సస్పెన్స్! 50-50 ఛాన్స్ అంటున్న పార్టీ కేడర్!ఢిల్లీ : కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ లోక్సభ ఎన్నికల్లో పోటీపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఈసారి ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారా లేదా అనే అం… Read More
ఎయిరిండియా విమానంలో మంటలు: తృటిలో తప్పిన ప్రమాదం!న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం తెల్లవారు జామున అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఎయిరిండియా బోయింగ్ వ… Read More
వైసిపి అనుమానమే నిజమైంది : అంగీకరించిన ప్రభుత్వం : పూర్తి సమాచారానికి కోర్టు ఆదేశం ...!వైసిపి అధినేత అనుమానం నిజమని తేలింది. ఎన్నికల సమయంలో వైసిపి నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఏపి అధికారుల మీద పార్టీ నేతలు ఎన్నికల సంఘానిక… Read More
0 comments:
Post a Comment