ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజు 5 వేల 41 కేసులు నమోదవడంతో ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు మహారాష్ట్ర, తమిళనాడు తప్ప మిగతా రాష్ట్రాల్లో 5 వేల పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలే. గత 4 రోజుల్లో ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 7.9 శాతం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZMiSZi
Monday, July 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment