Thursday, November 28, 2019

హేమాహేమీల మధ్య ఉద్ధవ్ ప్రమాణం: స్పెషల్ అట్రాక్షన్..ముఖేష్ అంబానీ ఫ్యామిలీ..సోనియా, రాహుల్ డుమ్మా

ముంబై: ముంబైలోని శివాజీ పార్కులో వేలాదిమంది అభిమానులు, కార్యకర్తల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్రకు ఆయన 19వ ముఖ్యమంత్రి. శివసేన నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మూడో నాయకుడు. థాకరేల కుటుంబం నుంచి తొలి నాయకుడు. ఈ కార్యక్రమానికి దాదాపు అన్ని పార్టీల నుంచీ సీనియర్ నాయకులు హాజరయ్యారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LhtSqj

Related Posts:

0 comments:

Post a Comment