పశ్చిమబెంగాల్లో కరోనా వ్యాప్తి విస్తృతంగా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో సాధారణ వ్యాప్తి దాటి సామాజిక వ్యాప్తి కూడా జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో కేసుల సంఖ్య 50 వేలకు చేరువైంది. వెయ్యికి పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో దేశవ్యాప్తంగా ఆరు నగరాల నుంచి కోల్ కతాకు విమాన సేవలు కూడా నిలిచిపోయాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hvEzmP
Monday, July 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment