మహారాష్ట్రలో శివసేన కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. శివాజీ పార్క్ వద్ద సీఎంగా ఉద్దవ్ థాకరేతో ప్రమాణ స్వీకార ఘట్ట ఆరంభమైంది. ఏక్నాథ్ షిండేతో మంత్రుల ప్రమాణం స్వీకారం ప్రారంభమైంది. శివాజీ పార్క్ వద్ద జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి కూటమి అధినేతలు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ సీనియర్ నేత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OtsH9e
Thursday, November 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment