మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు నాలుగో రోజుకు చేరుకుంది. ఇప్పటికే మూడురోజులుగా పులివెందులలో మకాం వేసిన సీబీఐ అధికారుల బృందం.. పలువురు ముఖ్య సాక్ష్యులను విచారించింది. ఇవాళ వివేకా నివాసానికి వెళ్లిన సీబీఐ బృందం... ఆయన కుటుంబ సభ్యులను ప్రశ్నించింది. వీరి నుంచి హత్యకు సంబంధించిన పలు వివరాలను రాబట్టింది. వివేకా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BherML
పులివెందులలో సీబీఐ దర్యాప్తు- వివేకా కుటుంబ సభ్యుల వాంగ్మాలం సేకరణ..
Related Posts:
Pawan kalyan:వావ్.. డ్రాయింగ్ సూపర్, దివ్యంగురాలి బొమ్మకు ఫిదా.. తప్పకుండా కలుస్తా..ఆమెకు రెండు చేతులు లేవు.. కానీ ఆర్డ్ మాత్రం సొంతం. మొహంతో పెన్సిల్ పట్టుకొని ఆర్ట్ వేయడంలో దిట్ట. అలా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్రం కూ… Read More
తెగబడ్డ చైనా... ఐదుగురు భారతీయుల కిడ్నాప్... అరుణాచల్ భూభాగంలోకి డ్రాగన్ ఆర్మీ...అరుణాచల్ ప్రదేశ్కి చెందిన ఐదుగురు వ్యక్తులను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కిడ్నాప్ చేసినట్లు ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే నినొంగ్ ఎరింగ్ వెల్లడించార… Read More
చిన్నారులే టీచర్లుగా .. సరదా వేడుకకు కరోనా ఎఫెక్ట్ ... తొలిసారి సోషల్ మీడియా,డిజిటల్ వేదికలలో టీచర్ససెప్టెంబర్ 5... టీచర్స్ డే వచ్చిందంటే స్కూల్స్ లో, కళాశాలల్లో విద్యార్థుల సందడి అంతా ఇంతా కాదు. టీచర్స్ డే సందర్భంగా, తమ టీచర్స్ కు , తమకు ఉన్న అవినాభ… Read More
ఏపీలో పెట్రోల్ పోయిస్తున్నారా ? బంకుల్లో చిప్ గమనించారా - తమిళనాడు చిప్లతో మోసాలు..ఏపీలో పెట్రోల్ బంకులపై తూనికలు, కొలతల శాఖ అధికారులు జరుపుతున్న దాడుల్లో భారీగా మోసాలు బయటపడుతున్నాయి. చిప్ల సాయంతో పెట్రోల్ బంకుల యజమానులు తక్కువ ఇ… Read More
Teachers Day special:చెప్పాడంటే చేస్తాడంతే: గురువుకు జగన్ ఇచ్చిన గౌరవం.. భారతిసైతం..!కడప: ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం. ఈ సందర్భంగా పలువురు ప్రముఖుల జీవితాల్లో వారి గురువులు పోషించిన పాత్ర ఎలాంటిదో గుర్తు చేసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్ర మ… Read More
0 comments:
Post a Comment